Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో గుడి స్లాబ్ కూలి నలుగురి పరిస్థితి విషమం

Sri Chethana Jun 20, 2026 12:36 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
మహారాష్ట్రలో  గుడి స్లాబ్ కూలి నలుగురి పరిస్థితి విషమం - Udayam Digital
మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో ఒక ఆలయ స్లాబ్ హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...