Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నాయుకులు 80వ స్వతంత్ర వేడుకలు నిర్వహించారు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 12:35 PM విశాఖపట్నంవినోదం
కాంగ్రెస్ నాయుకులు 80వ స్వతంత్ర వేడుకలు నిర్వహించారు - Udayam
విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ వేగి వెంకటేష్ గారు పాల్గొని జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...