Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జుబీన్ గార్గ్ కేసు: ఆ రాత్రి ఏం జరిగింది

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 23, 2026 11:25 AM జాతీయంGeneral
జుబీన్ గార్గ్ కేసు: ఆ రాత్రి ఏం జరిగింది - Udayam
సింగపూర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్ కాను మహంత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసోం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గతంలో గౌహతి హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై మూడు వారాల్లోగా స్పందించాలని జస్టిస్ బి.వి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

Comments

G
Loading comments...