Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజతం సాధించిన జ్ఞానేశ్వరి యాదవ్

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Jul 28, 2026 12:16 PM అల్ ఇండియా క్రీడలు
రజతం సాధించిన జ్ఞానేశ్వరి యాదవ్ - Udayam Digital
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ మహిళల 53 కేజీల విభాగంలో రజతం గెలుచుకున్నారు. ఆమె స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలతో కలిపి మొత్తం 199 కేజీల బరువెత్తి ఈ ఘనత సాధించారు. నైజీరియాకు చెందిన ఒనోమే ఓమోలోలా డిది 206 కేజీల రికార్డు బరువెత్తి స్వర్ గెలుచుకోగా, భారత్ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. మీరాబాయి చాను మునుపు స్వర్ణం సాధించి అగ్రస్థానంలో నిలిచారు.

Comments

G
Loading comments...