వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రహదారులపైకి చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వరదలో చిక్కుకుపోవడంతో అధికారులు జేసీబీ సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జిల్లా యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు
Comments
Loading comments...
