వార్తలకు తిరిగి వెళ్లండి
జాసన్ సంజయ్ 'సిగ్మా' వాయిదా

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'సిగ్మా' వాయిదా పడేలా ఉంది. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కావాల్సి ఉండగా, 'జన నాయగన్' చిత్రం కారణంగా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.
లండన్లో సినిమా కోర్స్ పూర్తి చేసిన జేసన్, తండ్రిలా హీరో కాకుండా దర్శకుడిగా మారారు. ఆయన తెరకెక్కించిన ఈ తొలి చిత్రంపై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...