వార్తలకు తిరిగి వెళ్లండి
అర్ధరాత్రి వేళల్లోనూ ఫుట్బాల్ జాతర

అస్సాంలో ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ల కోసం గౌహతిలోని రెస్టారెంట్ల సమయాన్ని తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగించారు. ఫుట్బాల్ అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు.
మిగిలిన జిల్లాల్లోనూ స్థానిక రెస్టారెంట్ సంఘాల అభ్యర్థనలు, ప్రజల డిమాండ్ మేరకు సమయాన్ని పొడిగించుకునే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చారు.
Comments
Loading comments...