Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫొటో చూసి రామ్‌ప్రసాద్‌ను ప్రేమించిన జానకి

వివేక్ గౌడ్ Jul 12, 2026 1:17 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
ఫొటో చూసి రామ్‌ప్రసాద్‌ను ప్రేమించిన జానకి - Udayam Digital
గాయని ఎస్. జానకి తన మామయ్య జేబులోంచి కిందపడిన ఒక ఫొటో చూసి వి. రామ్‌ప్రసాద్‌తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పరిచయమైన వీరు 1959లో వివాహం చేసుకున్నారు. జానకి గాన ప్రస్థానంలో ఎంతో ప్రోత్సహించిన రామ్‌ప్రసాద్ 1997లో గుండెపోటుతో మరణించారు. భర్త మరణానంతరం జానకి రంగు చీరలు కట్టుకోకూడదని నిర్ణయించుకున్నారు.

Comments

G
Loading comments...