Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్‌, బుమ్రాలకు నో ప్లేస్

Follow Udayam on Google
Sai Sep 03, 2026 11:57 AM జాతీయంక్రీడలు
జైస్వాల్‌, బుమ్రాలకు నో ప్లేస్ - Udayam
ప్రస్తుత WTC గణాంకాల ఆధారంగా ఆకాశ్‌ చోప్రా రూపొందించిన వరల్డ్‌ టెస్టు ఎలెవన్‌లో జైస్వాల్‌, బుమ్రాలకు చోటు దక్కలేదు. జైస్వాల్‌ ఫామ్‌ తగ్గిందని, బుమ్రా ఎక్కువ మ్యాచ్‌లకు దూరమయ్యారని చోప్రా చెప్పారు. అతని జట్టులో రోహిత్‌ స్థానంలో కేఎల్‌ రాహుల్‌, బౌలర్లుగా మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ టంగ్‌, షమర్‌ జోసెఫ్‌ ఉన్నారు. గిల్‌, పంత్‌, జడేజా, రూట్‌, బ్రూక్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...