Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీఫ్‌ కమిషనర్‌ను కలిసిన జగిత్యాల కలెక్టర్‌

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:17 PM జగిత్యాలGeneral
చీఫ్‌ కమిషనర్‌ను కలిసిన జగిత్యాల కలెక్టర్‌ - Udayam
జగిత్యాల ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో చీఫ్‌ కమిషనర్‌ ల్యాండ్‌ యాక్టివేషన్‌ లోకేశ్‌ కుమార్‌ ఐఏఎస్‌ను కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలమొక్కను అందజేశారు. భేటీలో జిల్లాలోని భూ సంబంధిత అంశాలపై చర్చించారు. అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లత, ఆర్డీవో మధుసూదన్‌, తహశీల్దార్‌ హకీమ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...