వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గయ్యపేట ప్యాసింజర్ రైలు సర్వీసుల ప్రారంభానికి కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ రైల్ నిలయంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎంపీ కేశినేని శివనాథ్ రైల్వే అధికారులను కలిసి మోటమర్రి-జగ్గయ్యపేట-విష్ణుపురం మార్గంలో ప్యాసింజర్ రైళ్లు నడపాలని కోరారు.
వారి అభ్యర్థనపై అధికారులు సానుకూలంగా స్పందించారు. డబ్లింగ్ పనులతో అనుసంధానం చేస్తూ రైలు సర్వీసుల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

