వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబుపై భీమవరంలో వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, వెంటనే సీఎంకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో విలువలుండాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని హితవు పలికారు. మత్స్యకారుల బోటు గల్లంతు వ్యవహారంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

