వార్తలకు తిరిగి వెళ్లండి
సాయి కృష్ణ కేసులో హైకోర్టు విచారణ

సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొడుకు అదృశ్యంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ గత నెల 26న సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలోనే, విజయలక్ష్మి సీబీఐ దర్యాప్తును కోరుతూ మరో అనుబంధ పిటిషన్ను కూడా సమర్పించారు.
Comments
Loading comments...