Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి కృష్ణ కేసులో హైకోర్టు విచారణ

సంజయ్ రెడ్డి Jul 15, 2026 9:20 PM విజయవాడ 0 viewsabout 2 hours ago
సాయి కృష్ణ కేసులో హైకోర్టు విచారణ - Udayam Digital
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొడుకు అదృశ్యంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ గత నెల 26న సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలోనే, విజయలక్ష్మి సీబీఐ దర్యాప్తును కోరుతూ మరో అనుబంధ పిటిషన్‌ను కూడా సమర్పించారు.

Comments

G
Loading comments...