వార్తలకు తిరిగి వెళ్లండి
కాజీపేట రైల్వే డివిజన్ కోసం జేఏసీ పాదయాత్ర

కాజీపేట రైల్వే జంక్షన్ను డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం శాంతియుత పాదయాత్ర నిర్వహించారు. మడికొండ నుంచి కాజీపేట వరకు ఈ యాత్ర సాగింది.
కోచ్ ఫ్యాక్టరీ భూనిర్వాసితులకు, నిరుద్యోగులకు మరియు అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...