వార్తలకు తిరిగి వెళ్లండి
ఈషా, మనులకు రాజ్నాథ్ సింగ్ అభినందనలు

ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఈషా సింగ్, కాంస్యం గెలుచుకున్న మను భకర్లను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
షూటింగ్లో భారతదేశ ఆధిపత్యాన్ని, దేశ క్రీడా వ్యవస్థ ఎదుగుదలను ఈ ప్రదర్శన చాటుతోందని ఆయన సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులోనూ వీరు మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తెస్తారని ఆకాంక్షించారు.
Comments
Loading comments...