Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక జైల్లో గ్యాంగ్ వార్: 23 మంది మృతి

భరత్ తేజ Jul 06, 2026 12:48 PM అల్ ఇండియా 6 viewsabout 1 hour ago
శ్రీలంక జైల్లో గ్యాంగ్ వార్: 23 మంది మృతి - Udayam Digital

Photo Gallery

శ్రీలంక జైల్లో గ్యాంగ్ వార్: 23 మంది మృతి - main
శ్రీలంక జైల్లో గ్యాంగ్ వార్: 23 మంది మృతి - gallery image
శ్రీలంకలోని నెగోంబో జైల్లో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య ఆదివారం రాత్రి ఘోర ఘర్షణ జరిగింది. ఈ హింసాత్మక ఘటనలో 23 మంది ఖైదీలు, నలుగురు జైలు గార్డులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గొడవల్లో మరో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...