Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్యాయం శాశ్వతం కాదన్న నస్రిన్

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 02, 2026 6:48 AM ఆల్ ఇండియా జాతీయ
అన్యాయం శాశ్వతం కాదన్న నస్రిన్ - Udayam Digital
దాదాపు 19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు వచ్చిన రచయిత్రి తస్లీమా నస్రిన్‌ అన్యాయం శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. నగరాన్ని విడిచిపెట్టిన బాధ ఎప్పుడూ వెంటాడిందని సాహిత్య కార్యక్రమంలో భావోద్వేగంగా చెప్పారు. మహిళల హక్కులు, వాక్‌ స్వాతంత్య్రం కోసం పోరాటం కొనసాగిస్తానన్నారు. బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం పెరుగుతోందని, మైనార్టీలు, మహిళలు భద్రంగా జీవించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...