Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ దెబ్బకు పాకిస్థాన్ అబ్బా

Follow Udayam on Google
Sai Sep 09, 2026 6:08 PM జాతీయంక్రీడలు
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో పాకిస్థాన్‌కు తొలి సెషన్‌లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. గంటన్నరలోపే ఐదు వికెట్లు కోల్పోయింది. బాబర్ ఆజమ్ 7 పరుగులకే జోష్ టంగ్ బౌలింగ్‌లో బౌల్డయ్యారు. సైమ్ అయూబ్, అజాన్ అవైస్ కూడా త్వరగా పెవిలియన్ చేరారు. లార్డ్స్ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టులో నాలుగు మార్పులు చేయగా, ముగ్గురు అరంగేట్రం చేశారు.

Comments

G
Loading comments...