వార్తలకు తిరిగి వెళ్లండి
ఇంద్రకీలాద్రిపై భద్రతా వైఫల్యం
కిషోర్ కుమార్ Jun 27, 2026 5:10 AM విజయవాడ 1 viewsabout 2 hours ago

ఇంద్రకీలాద్రిపై పాత సెక్యూరిటీ సంస్థ కాలం చెల్లినా అధికారులు కొత్త టెండర్లు పిలవలేదు. సిబ్బంది కొరతతో గార్డులు 16 గంటల పాటు పనిచేస్తూ ఒత్తిడికి లోనవుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఒకేచోట విధులు నిర్వర్తించడం, ఆలయంలో అక్రమాలు, టికెట్ల రీసైక్లింగ్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి నూతన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఆలయ భద్రతను పటిష్టం చేయాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...