వార్తలకు తిరిగి వెళ్లండి
90 పరుగులతో భారత్ జయం

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 219 పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే విఫలమవడంతో భారత్ సునాయాసంగా గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు టీ20ల సిరీస్ను 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
Comments
Loading comments...