Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమల్లోకి భారత్-యూకే 'సెటా' ఒప్పందం

వైష్ణవి శర్మ Jul 16, 2026 7:02 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
అమల్లోకి భారత్-యూకే 'సెటా' ఒప్పందం - Udayam Digital
భారత్, యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా) అధికారికంగా అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరింత బలోపేతం కానున్నాయి. ఈ ఒప్పందంతో యూకేకు జరిగే భారత ఎగుమతుల్లో 99 శాతం, భారత్‌లోకి వచ్చే యూకే ఉత్పత్తుల్లో 90 శాతం వస్తువులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది.

Comments

G
Loading comments...