వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటీటీ కంటెంట్పై కేంద్రం నిఘా

‘సత్లుజ్’ చిత్ర వివాదంతో ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్ బోర్డు (CBFC) ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఐటీ రూల్స్-2021 మార్పునకు యోచిస్తోంది.
సెన్సార్ ప్రక్రియ ముగియకుండానే ‘జీ5’లో విడుదలైన దిల్జీత్ దోసాంఝ్ పొలిటికల్ డ్రామాను భద్రతా కారణాలతో ప్రభుత్వం రెండు రోజులకే ఓటీటీ నుండి తొలగించింది.
Comments
Loading comments...