Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌తో పోరుకు టీమిండియా సిద్ధం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:59 AM జాతీయంక్రీడలు
పాక్‌తో పోరుకు టీమిండియా సిద్ధం - Udayam
మహిళల ఆసియా కప్‌లో సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత్.. శనివారం పాకిస్థాన్‌తో చివరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడనుంది. ఆసియా స్థాయిలో భారత్‌దే పైచేయి ఉంది, స్మృతి మంధాన, షఫాలీ వర్మ మంచి ఫామ్‌లో ఉన్నారు. పాకిస్థాన్‌కు బ్యాటింగ్‌ బలహీనత ప్రధాన సమస్యగా మారింది. థాయ్‌లాండ్‌పై 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడినా.. భారత్‌ను ఎదుర్కోవాలంటే బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంది.

Comments

G
Loading comments...