వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ 'డెడ్ ఎకానమీ' కాదని, 7.7% జీడీపీ వృద్ధి రేటుతో వేగంగా ఎదుగుతోందని PM ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ తెలిపారు. రాహుల్ గాంధీ విదేశాల్లో అలా అనడం దేశాన్ని అవమానించడమేనన్నారు.
సంస్కరణలు ఆలస్యమైనా మోదీ హయాంలో అభివృద్ధి పుంజుకుందని, 7-8% వృద్ధి కోసం పెట్టుబడుల రేటు మరింత పెరగాల్సి ఉందన్నారు.
Comments
Loading comments...
