వార్తలకు తిరిగి వెళ్లండి
నేడు భారత్, ఇంగ్లాండ్ మూడో టీ20

Photo Gallery
ఇంగ్లాండ్, ఇండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ఈరోజు రాత్రి 10 గంటలకు జరగనుంది. రాత్రి 09:30 గంటలకు టాస్ పడనుంది.
5 మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ గెలిచిన ఇంగ్లండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది.
Comments
Loading comments...