Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్ ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 04, 2026 3:22 PM జాతీయంGeneral
పాకిస్తాన్ ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం - Udayam
యూఏపీఏ (UAPA) చట్టం కింద పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న 23 మందిని కేంద్ర హోం శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో 17 మంది పాక్ జాతీయులు, ఆరుగురు భారతీయ జాతీయులు ఉన్నారు. వీరంతా జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారు. తాజా చర్యతో ఎన్‌ఐఏ (NIA) వారి ఆస్తులను, నిధులను జప్తు చేసేందుకు వీలు కలుగుతుంది.

Comments

G
Loading comments...