వార్తలకు తిరిగి వెళ్లండి
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల బోణీ

గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో పారా పవర్లిఫ్టింగ్ హెవీవెయిట్ విభాగంలో ఝండు కుమార్ కాంస్య పతకం సాధించి భారత్కు తొలి పతకాన్ని అందించారు.
గ్రూప్-బిలో పోటీపడిన ఆయన 190 కేజీల బరువు ఎత్తి ఈ అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కష్టాలను ఎదురించి దేశానికి కీర్తి తెచ్చిన ఆయనపై సర్వత్రా అభినందనల వెల్లువ కురుస్తోంది.
Comments
Loading comments...