Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోనున్న భారత్-చైనా నాథూలా వాణిజ్య మార్గం

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 11:53 AM అల్ ఇండియా అంతర్జాతీయ
ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరుచుకోనున్న భారత్-చైనా నాథూలా వాణిజ్య మార్గం - Udayam Digital
సిక్కింలోని నాథూలా పాస్ ద్వారా భారత్-చైనా బహిరంగ వాణిజ్యం ఆరేళ్ల విరామం తర్వాత ఆగస్టు 1 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. కొవిడ్ మహమ్మారి, ఆపై సరిహద్దు ఉద్రిక్తతల వల్ల 2020లో ఈ మార్గాన్ని మూసివేశారు. 14,140 అడుగుల ఎత్తులో ఉన్న ఈ చారిత్రాత్మక మార్గం తిరిగి ప్రారంభం కావడం వల్ల సిక్కింలోని స్థానిక వ్యాపారులు, రవాణాదారులకు ఎంతో మేలు చేకూరనుంది.

Comments

G
Loading comments...