వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఆసియాకప్ హాకీలో జపాన్తో భారత్ 3-3తో డ్రా చేసుకుంది. ఆఖరి నిమిషంలో కెప్టెన్ అన్మోల్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో ఓటమి తప్పింది. తొలి మ్యాచ్లో ఇండోనేసియాపై భారత్ 14-0తో గెలిచింది.
మహిళల జూనియర్ ఆసియాకప్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మలేసియాను 11-1తో చిత్తు చేసి, పూజ సాహో, పూర్ణిమ యాదవ్, గీత యాదవ్, సనిక మానె రెండేసి గోల్స్ చేశారు.
Comments
Loading comments...

