Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో ఇదే భారత్‌ లక్ష్యం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 11:51 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో ఇదే భారత్‌ లక్ష్యం  - Udayam
సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్‌ 2023లో సాధించిన 107 పతకాల రికార్డును మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదుగురు ఒలింపిక్‌ పతక విజేతలు బరిలో ఉన్నారు. సింధు, మను భాకర్‌, లవ్లీనా, అమన్‌ సెహ్రావత్‌, మీరాబాయి చానుపై ప్రధాన ఆశలు ఉన్నాయి. గాయం కారణంగా నీరజ్‌ చోప్రా దూరమయ్యారు.

Comments

G
Loading comments...