Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

13న భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్

Follow Udayam on Google
SHRUTHI Aug 31, 2026 9:53 AM జాతీయంక్రీడలు
13న భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ - Udayam
సెప్టెంబర్ 13 నుంచి న్యూఢిల్లీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 3న బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, నితీష్ కుమార్ రెడ్డిలతో కూడిన అంచనా జట్టును ప్రకటించారు. బుమ్రా, హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...