వార్తలకు తిరిగి వెళ్లండి
రామాయంపేటలో దారుణం
రూప దేవి Jun 24, 2026 4:56 AM మెదక్ 13 viewsabout 19 hours ago

రామాయంపేటలో ఆస్తి కోసం మనవడు విశాల్ తన స్నేహితుడితో కలిసి అమ్మమ్మ సాయవ్వను దారుణంగా హత్య చేశాడు. మత్తు మందు ఇచ్చి గొంతు నులిమి నగలను అపహరించారు.
నిందితులు అంత్యక్రియల్లో కూడా పాల్గొనగా, కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...