వార్తలకు తిరిగి వెళ్లండి

ఘటన జరిగిన వెంటనే మహిళలకు పోలీస్స్టేషన్లు లేదా ఆసుపత్రుల్లో న్యాయసాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న సూచించారు.
న్యాయసేవా సంస్థలు, పోలీసులు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అవసరమన్నారు. కర్ణాటక హైకోర్టు అప్పీళ్ల విచారణ అధికారాన్ని తగ్గించే చట్ట సవరణలు మహిళా పిటిషనర్లకు నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
