Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు తక్షణ న్యాయసాయం

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 09, 2026 6:55 AM ఆల్ ఇండియా జాతీయ
మహిళలకు తక్షణ న్యాయసాయం - Udayam Digital
ఘటన జరిగిన వెంటనే మహిళలకు పోలీస్‌స్టేషన్లు లేదా ఆసుపత్రుల్లో న్యాయసాయం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి. నాగరత్న సూచించారు. న్యాయసేవా సంస్థలు, పోలీసులు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం అవసరమన్నారు. కర్ణాటక హైకోర్టు అప్పీళ్ల విచారణ అధికారాన్ని తగ్గించే చట్ట సవరణలు మహిళా పిటిషనర్లకు నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...