Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం

Follow Udayam on Google
హైదరాబాద్‌కు వరుసగా రెండో విజయం - Udayam
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. రంగారెడ్డి రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ అభిరథ్ రెడ్డి 99 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన రంగారెడ్డి రైజర్స్ 195 పరుగులు చేయగా, ఈ భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. దీంతో రంగారెడ్డి రైజర్స్ హ్యాట్రిక్ ఆశలకు బ్రేక్ పడింది.

Comments

G
Loading comments...