Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఫీజులు తగ్గుతాయ్

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 9:59 AM జాతీయంవాణిజ్యం
హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఫీజులు తగ్గుతాయ్ - Udayam
శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెప్టెంబరు 1 నుంచి యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌) మారనుంది. ఏఈఆర్‌ఏ ఆమోదించిన కొత్త ఛార్జీల ప్రకారం, ఇక్కడి నుంచి వెళ్లే ప్రయాణికులపై ఫీజు కొంత తగ్గనుంది. విమానాశ్రయంలో దిగే ప్రయాణికులపై కొత్తగా యూడీఎఫ్‌ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీలు 2026 సెప్టెంబరు 1 నుంచి 2031 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి.

Comments

G
Loading comments...