వార్తలకు తిరిగి వెళ్లండి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

ధార్వాడ నుంచి అంకోలా వెళ్తున్న పర్యాటకుల జీపు ఎల్లాపుర వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...