వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో నిలిచిపోయిన రోడ్లు, అభివృద్ధి పనుల సమస్యలను బల్దియా ప్రతినిధులు మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో పర్యటించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రూ. కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ, రింగురోడ్డు, బస్టాండు పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
