Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీలో భారత్‌పై ఆశలు

మనీష్ రెడ్డి Jul 27, 2026 6:55 AM అల్ ఇండియా about 2 hours ago
టీటీలో భారత్‌పై ఆశలు - Udayam Digital
భారత్‌ వేదికగా సోమవారం నుంచి 22వ కామన్వెల్త్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత స్టార్‌ ప్యాడ్లర్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పురుషుల జట్టులో సత్యన్‌ జ్ఞానశేఖరన్‌, హరీ్మత్‌ దేశాయ్‌, మానవ్‌ ఠక్కర్‌, మనుశ్‌ షా, పాయస్‌ జైన్‌ బరిలోకి దిగనున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ నుంచి ప్రధాన పోటీ ఎదురుకానుంది.

Comments

G
Loading comments...