వార్తలకు తిరిగి వెళ్లండి
ఈఏపీసెట్ ఫలితాల విడుదల రేపే

సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ మరియు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈఏపీసెట్ ఫలితాలను గురువారానికి వాయిదా వేశారు. మంత్రి లోకేశ్ రేపు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.
మార్కులు మెరుగుపడిన విద్యార్థులకు న్యాయం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ర్యాంకుల ఖరారులో ఈ తాజా మార్పులను కూడా కలిపి ఫలితాలను వెల్లడించనున్నట్లు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.
Comments
Loading comments...