వార్తలకు తిరిగి వెళ్లండి
జీవో 9పై హైకోర్టు స్టే పొడిగింపు

ఫీజు వసూలు, రీయింబర్స్మెంట్కు సంబంధించిన జీవో 9లోని నిబంధనలపై హైకోర్టు విధించిన స్టేను వచ్చే సోమవారం వరకు పొడిగించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత, సోమవారంలోపు కాలేజీలు రిప్లై ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. వందకు పైగా కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...