వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
బహదూర్గూడలో హై అలర్ట్
శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాత్రికి రాత్రే దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి, రైతులను వేరే ప్రాంతాలకు తరలించారు.
ఈ క్రమంలో 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోంది.
Comments
Loading comments...