వార్తలకు తిరిగి వెళ్లండి
‘సుమో దీదీ’గా హేతల్ దవే జీవిత కథ

భారత తొలి మహిళా సుమో రెజ్లర్ హేతల్ దవే జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సుమో దీదీ’ చిత్రం త్వరలో జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జయంత్ రోహత్గి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియం భగ్నానీ ప్రధాన పాత్రలో నటించారు.
కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో సుమో రెజ్లింగ్ రంగంలోకి అడుగుపెట్టిన హేతల్, ఎన్నో హేళనలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని పతకాలు సాధించారు. ఆమె విజయ ప్రయాణాన్ని ఈ చిత్రంలో అత్యద్భుతంగా చూపించారు.
Comments
Loading comments...