వార్తలకు తిరిగి వెళ్లండి
చారిత్రక కట్టడాలకు మహర్దశ

హైదరాబాద్లోని చారిత్రక నిర్మాణాల పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. కుతుబ్షాహీ టూంబ్స్, సర్దార్ మహల్ వంటి కట్టడాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.
రూ. 11.86 కోట్ల వ్యయంతో ఆరు కమాన్లను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పనులు పూర్తయితే నగర పర్యాటకం మరింతగా పుంజుకుంటుంది.
Comments
Loading comments...