వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మహిళల ఆసియా కప్ మ్యాచ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనత సాధించారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఒక జాతీయ జట్టుకు 150 మ్యాచ్ల్లో సారథ్యం వహించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు.
Comments
Loading comments...

