వార్తలకు తిరిగి వెళ్లండి
తుంగభద్ర జలాల కోసం హరీశ్ రావు డిమాండ్
శ్రీజ రెడ్డి Jun 24, 2026 8:40 AM హైదరాబాద్ 4 viewsabout 15 hours ago

తుంగభద్రపై కర్ణాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని, తెలంగాణ హక్కులను కాపాడాలని సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఆర్డీఎస్, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఆయన కోరారు.
సమైక్య పాలనలో నీటి వాటాల విషయంలో జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ, తెలంగాణ భూములకు సాగునీరు అందించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...