Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కొరతపై హరీశ్‌రావు ఆగ్రహం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 13, 2026 11:10 AM మెదక్తెలంగాణ
మెదక్ జిల్లాలో యూరియా కోసం ఓ రైతు నిర్వాహకుల కాళ్లు పట్టుకున్న ఘటనపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీసం రెండు బస్తాల యూరియా కూడా అందించలేకపోతున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు తగినంత యూరియా అందించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...