వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్తో సెప్టెంబరు 13 నుంచి జరిగే టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి ఎంపికకు అందుబాటులో ఉండే అవకాశముంది. ఇద్దరూ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సాధన చేస్తున్నారు.
హార్దిక్ గాయం నుంచి కోలుకుంటుండగా.. నితీశ్ కూడా ఫిట్నెస్ సాధించే దిశగా ఉన్నాడు. అయితే తుది జట్టును సెలెక్టర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
Comments
Loading comments...

