Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో విలేకరికి గాయాలు

Follow Udayam on Google
Mohammad Aug 15, 2026 11:27 AM అనంతపురంవినోదం
గుత్తి పట్టణంలో రోడ్డు ప్రమాదంలో విలేకరికి గాయాలు - Udayam
గుత్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో గుత్తి దుర్గం ఎడిటర్ మరియు సీనియర్ రిపోర్టర్ తన్నీరు శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...