వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భూ వివాదం కేసు మలుపు తిరిగింది. గొడ్డలి లేదా కర్రలతో దాడి చేశారని భావించిన కేసులో, బాధితురాలి తలలో బుల్లెట్ వంటి లోహపు వస్తువు ఉండటాన్ని వైద్యులు గుర్తించి తొలగించారు.
పోలీసులు దీనిపై కాల్పుల కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో తుపాకీని వాడారా? బీహార్ కూలీలతో సంబంధం ఉందా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు వేచి చూస్తున్నారు.
Comments
Loading comments...

