Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఖజానాకు జీఎస్టీ వసూళ్లు వర్షం

రాజశేఖర్ రావు Jul 01, 2026 6:12 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
కేంద్ర ఖజానాకు జీఎస్టీ వసూళ్లు వర్షం - Udayam Digital
భారతదేశ జీఎస్టీ వసూళ్లు జూన్ 2026 నాటికి ఏకంగా ₹1,94,812 కోట్లకు చేరాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈసారి ఏకంగా 13.9 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది జూన్‌లో జీఎస్టీ వసూళ్లు ₹1,71,105 కోట్లుగా ఉండటం గమనార్హం.

Comments

G
Loading comments...